ఖతార్ లో నేడు ఇసుక తుఫాను-పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- August 27, 2015
నేడు కతార్ లో 19 నుండి 38 కిలోమీటర్ల వేగంతో ఇసుక తుఫాను రానున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ వేగం 46 కి. మీ. కూడా ఉండవచ్చు. ఈ శాఖ అధికారి అల్ షార్క్, తీర ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు ముఖ్యంగా దీని బారిన పదే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. ఇందుకు తగినట్టు దోహాలో నేడు పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా, అల్ వాక్రా, అల్ ఖోర్, దుఖాన్ మరియు మేస్సీద్ లలో 43 డిగ్రీలుగా ఉండచ్చని అంచనా! ఐతే రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, సముద్ర ఉత్తర దిశలో పెద్ద గాలులు వీచి, పెద్ద కెరటాలు వస్తాయని మత్స్యకారులకు సూచనగా తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







