యుపిలో భారీ అగ్ని ప్రమాదం..
- November 11, 2016
భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. వీరంతా పేద కార్మికులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ వస్త్ర మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అందులో నిద్రిస్తున్న వారిలో 13 మంది అగ్నికి ఆహుతయ్యారు. పలువురు గాయపడ్డారు.
12 అగ్నిమాపక వాహనాలు అతి కష్టం మీద మంటలను అదుపుచేశాయి. కేవలం ఇద్దరు కార్మికులను సిబ్బంది రక్షించగలిగారు. అందులో ఎంత మంది ఉన్నది తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ వస్త్ర మిల్లును అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









