యుపిలో భారీ అగ్ని ప్రమాదం..
- November 11, 2016
భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. వీరంతా పేద కార్మికులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ వస్త్ర మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అందులో నిద్రిస్తున్న వారిలో 13 మంది అగ్నికి ఆహుతయ్యారు. పలువురు గాయపడ్డారు.
12 అగ్నిమాపక వాహనాలు అతి కష్టం మీద మంటలను అదుపుచేశాయి. కేవలం ఇద్దరు కార్మికులను సిబ్బంది రక్షించగలిగారు. అందులో ఎంత మంది ఉన్నది తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ వస్త్ర మిల్లును అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







