బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ దాడులు
- November 11, 2016
బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లలో ఏకకాలంలో ఇన్కంమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్రాంతాల్లో 25 మంది సభ్యుల బృందం సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు రూ.60కోట్ల నగదును ఐటీ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఇంకా భారీగా నగదు, పలు కీలక పత్రాలు లభించే అవకాశం ఉన్నట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









