6.24 మిలియన్లను దాటిన మస్కట్, సలాలా విమానాశ్రయాల ప్రయాణీకుల సంఖ్య
- August 28, 2015
ద నేషనల్ సెంటర్ ఫర్ స్తాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వారు విడుదల చేసిన సమాచారం ప్రకారం జులై నెలాఖరు వరకు మస్కట్, సలాలా విమానాశ్రయాల ద్వారా ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య 11.8 మరియు 19.5 శాతం పెరిగి, మొత్తం 62,46,329ను చేరుకున్నాయి. జులై వరకు 53,483 ప్రయాణాల ద్వారా మస్కట్ గుండా ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య 5,707,270 కాగా, అంతర్జాతీయ విమానాల సంఖ్య గత సంవత్సరం కంటే 14.4 శాతం పెరిగి 47,230 అయింది. ఇక సలాలా ఏర్పోర్టు గుండా ప్రయాణించిన వారు 5,39,059 కాగా, విమానాల సంఖ్య 5,637గా నిలచింది.
--- నూనె లెనిన్ కుమార్ (ఒమాన్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







