సరిహద్దుల కాల్పుల్లో పాక్‌ సైనికులు మృతి

- November 14, 2016 , by Maagulf
సరిహద్దుల కాల్పుల్లో పాక్‌ సైనికులు మృతి

నియంత్రణరేఖ వద్ద ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఏడుగురు పాకిస్థాన్‌ సైనికులు మృతి చెందినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బింబర్‌ సెక్టార్‌ సమీపంలో భారత్‌ దళాలు కాల్పులు జరిపినట్లు పాక్‌ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత దళాలు జరిపిన కాల్పులకు పాక్‌ దీటుగా బదులిచ్చిందని వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com