రద్దయిన నోట్లను 24 వరకూ అనుమతించాలని నిర్ణయించిన ఇండియన్ రైల్వేస్
- November 14, 2016
పెద్ద నోట్ల రద్దుపై ఇండియన్ రైల్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రద్దయిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఈ నెల 24 వరకూ అనుమతించాలని నిర్ణయించింది. రిజర్వేషన్లు, టికెట్ల బుకింగ్, రైల్వే క్యాటరింగ్ సర్వీసులకు పాత నోట్లను ఈ నెల 24వరకూ అనుమతించనున్నారు. వాస్తవానికి టికెట్ల కొనుగోలుకు పాత నోట్లను నేటి అర్ధరాత్రి వరకూ అనుమతిస్తూ గతంలోనే నిర్ణయించారు. అయితే తాజాగా ఈ నెల 24 వరకూ దీన్ని పొడిగించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







