డ్యు మై అకౌంట్తో 200,000 దిర్హామ్లు గెల్చుకోవచ్చు
- November 15, 2016
డ్యు సంస్థ, మాస్టర్ కార్డ్తో కలిసి సంయుక్తంగా ఓ క్యాంపెయిన్ని ప్రారంభించింది. ఆన్లైన్ బిల్ పేమెంట్స్ మరియు రీచార్జ్లను మై అకౌంట్ - మోర్ రివార్డింగ్ ద్వారా చేసేందుకు అవకాశం కల్పిస్తూ, ఆ విషయానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ సదవకాశాన్ని వినియోగించుకునేవారు ఆటోమేటిక్గా, డ్రాలో పాల్గొనేందుకు అర్హత సంపాదించనున్నారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు వినియోగదారులు మాస్టర్ కార్డ్ ద్వారా మై అకౌంట్ని వినియోగించుకుని బిల్స్ చెల్లించడం, రీచార్జ్ చేసుకోవడం వంటివాటి ద్వారా బహుమతుల్ని గెలుచుకునేందుకు అర్హత సాధిస్తారు. 50,000 దిర్హామ్ల మెగా ప్రైజ్ చెక్తోపాటు 30 గిఫ్ట్ కార్డ్ ప్రైజులు (300 దిర్హామ్ల నుంచి 2,500 దిర్హామ్ల విలువ గలవి) ఈ బహుమతుల కేటగిరీలో ఉన్నాయి. మొత్తం 121 బహుమతులు, వాటి 200,000 దిర్హామ్లు కావడం గమనించదగ్గది. మై అకౌంట్ ద్వారా వినియోగదారులు తమ డేటా యూసేజ్ లిమిట్ని మార్చుకోవడం, బిల్ హిస్టరీని తెలుసుకోవడం, లైవ్ డేటాని చూసుకోవడం, ఎస్ఎంఎస్ మరియు కాల్ యూసేజ్పై అవగాహన పెంచుకోవడం వంటి సౌకర్యాలు పొందవచ్చు. డ్యు వెబ్సైట్లో మరిన్ని వివరాల్ని పొందుపర్చారు.
తాజా వార్తలు
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..
- లండన్లోని ప్రముఖ రెస్టారెంట్లో షేక్ మొహమ్మద్ సందడి..
- బాక్సింగ్లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!







