చేతన్, లతా హెగ్డే మహేష్ దర్శకత్వంలో....
- November 16, 2016
చాముండి క్రియేషన్స్ పతాకంపై వేణుగోపాల్, మంజునాథ్ల నిర్మాణ సారథ్యంలో మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. దీనికి ఇంకా పేరుపెట్టలేదు. మైసూరులోని యోగా నరసింహస్వామి ఆలయంలో ముహూర్తం సన్నివేశాన్ని చిత్రీకరించారు. చేతన్, లతా హెగ్డే జంటగా నటిస్తున్నారు. అచ్యుత్కుమార్, అవినాశ్, సుధా బెళవాడి, రవిశంకర్గౌడ, రాబిన్సింగ్, సాధుకోకిలా, సునిల్ ప్రశాంత్ ప్రధాన తారాగణం. మైసూరు పరిసరాల్లో ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఛాయాగ్రహణం- జై ఆనంద్, సంగీతం- సురాజ్ (సాధుకోకిల కుమారుడు).
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







