చేతన్, లతా హెగ్డే మహేష్ దర్శకత్వంలో....
- November 16, 2016
చాముండి క్రియేషన్స్ పతాకంపై వేణుగోపాల్, మంజునాథ్ల నిర్మాణ సారథ్యంలో మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. దీనికి ఇంకా పేరుపెట్టలేదు. మైసూరులోని యోగా నరసింహస్వామి ఆలయంలో ముహూర్తం సన్నివేశాన్ని చిత్రీకరించారు. చేతన్, లతా హెగ్డే జంటగా నటిస్తున్నారు. అచ్యుత్కుమార్, అవినాశ్, సుధా బెళవాడి, రవిశంకర్గౌడ, రాబిన్సింగ్, సాధుకోకిలా, సునిల్ ప్రశాంత్ ప్రధాన తారాగణం. మైసూరు పరిసరాల్లో ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఛాయాగ్రహణం- జై ఆనంద్, సంగీతం- సురాజ్ (సాధుకోకిల కుమారుడు).
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









