ఇండోనేషియా లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదు
- November 17, 2016
ఇండోనేసియాలో బుధవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. తూర్పు జావా ప్రావిన్స్లోని బాలి ద్వీపంలో రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించింది. బాలి, జావా ప్రావిన్స్లోని పలు పట్టణాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మలాంగ్ ప్రావిన్స్కు 127 కిలోమీటర్ల దూరంలో 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని.. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!









