మంత్రిత్వశాఖ గుర్తు చేస్తున్న క్షమాభిక్ష పథకం
- November 17, 2016
ఆంతరంగిక మంత్రిత్వ శాఖ (moi) దయ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 1 న అమలులోకి వచ్చింది...మూడు నెలల సడలింపు కాలంలో పలువురు డిసెంబర్ 1 వ తేదీ వరకు ఈ పథకం కింద వినియోగించుకోవచ్చు కతర్ లో నివశిస్తున్న అక్రమ నివాసితులు, విదేశీయుల కోసం ఈ మూడు నెలల దయా కాలం గూర్చి ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ జారీ చేసింది. చట్టం సంఖ్య 4 , 2009 నిబంధనల ఉల్లంఘనల గూర్చి వివరించింది. ప్రవేశం , వెలుపలకు వెళ్లడం , నివాసం మరియు విదేశీయుల ప్రాయోజితం క్రమబద్ధీకరణ తదితర చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా దేశం నుంచి నిష్క్రమించడానికి అవకాశం కల్పిస్తూ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ (moi) బుధవారం సామాజిక మీడియా పోస్ట్ ద్వారా పునరుద్ఘాటించారు. అక్రమ నివాసితులు డిసెంబర్ 1 వ తేదీ లోపల శోధన సంప్రదించమని కోరింది మరియు దయా కాలంలో నిష్క్రమణ విధానాలు గూర్చి తెలుసు కొనేందుకు మంత్రిత్వశాఖని సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









