మంత్రిత్వశాఖ గుర్తు చేస్తున్న క్షమాభిక్ష పథకం
- November 17, 2016
ఆంతరంగిక మంత్రిత్వ శాఖ (moi) దయ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 1 న అమలులోకి వచ్చింది...మూడు నెలల సడలింపు కాలంలో పలువురు డిసెంబర్ 1 వ తేదీ వరకు ఈ పథకం కింద వినియోగించుకోవచ్చు కతర్ లో నివశిస్తున్న అక్రమ నివాసితులు, విదేశీయుల కోసం ఈ మూడు నెలల దయా కాలం గూర్చి ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ జారీ చేసింది. చట్టం సంఖ్య 4 , 2009 నిబంధనల ఉల్లంఘనల గూర్చి వివరించింది. ప్రవేశం , వెలుపలకు వెళ్లడం , నివాసం మరియు విదేశీయుల ప్రాయోజితం క్రమబద్ధీకరణ తదితర చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా దేశం నుంచి నిష్క్రమించడానికి అవకాశం కల్పిస్తూ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ (moi) బుధవారం సామాజిక మీడియా పోస్ట్ ద్వారా పునరుద్ఘాటించారు. అక్రమ నివాసితులు డిసెంబర్ 1 వ తేదీ లోపల శోధన సంప్రదించమని కోరింది మరియు దయా కాలంలో నిష్క్రమణ విధానాలు గూర్చి తెలుసు కొనేందుకు మంత్రిత్వశాఖని సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







