నోట్ల మార్పిడికి విమానాశ్రయాల్లో బ్యాంకులకు అనుమతి
- November 17, 2016
నోట్ల రద్దు నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో నోట్ల మార్పిడిపై భారీ క్యూలు ఉంటుండటంతో నోట్ల మార్పిడికి దేశవ్యాప్తంగా ఉన్న తమ ఎయిర్పోర్ట్ల వద్ద కౌంటర్లు ఉచితంగా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఏ ప్రైవేట్ బ్యాంకులైనా ముందుకు రావచ్చని ఆహ్వానించింది. తాము కరెంట్ ఛార్జీలు కూడా వసూలు చేయబోమని, నోట్ల మార్పిడి చేసుకునేందుకు కౌంటర్ స్థలం కూడా ఫ్రీగా ఇస్తామని తెలిపింది. విమాన ప్రయాణికులు కూడా నోట్ల మార్పిడికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









