నోట్ల మార్పిడికి విమానాశ్రయాల్లో బ్యాంకులకు అనుమతి
- November 17, 2016
నోట్ల రద్దు నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో నోట్ల మార్పిడిపై భారీ క్యూలు ఉంటుండటంతో నోట్ల మార్పిడికి దేశవ్యాప్తంగా ఉన్న తమ ఎయిర్పోర్ట్ల వద్ద కౌంటర్లు ఉచితంగా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఏ ప్రైవేట్ బ్యాంకులైనా ముందుకు రావచ్చని ఆహ్వానించింది. తాము కరెంట్ ఛార్జీలు కూడా వసూలు చేయబోమని, నోట్ల మార్పిడి చేసుకునేందుకు కౌంటర్ స్థలం కూడా ఫ్రీగా ఇస్తామని తెలిపింది. విమాన ప్రయాణికులు కూడా నోట్ల మార్పిడికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







