ఆఫ్రికాలోని మోజాంబిక్ దేశంలో ఘోర ప్రమాదం
- November 17, 2016
ఆఫ్రికాలోని మోజాంబిక్ దేశంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. ఇంధన ట్యాంకర్ పేలిన ఘటనలో 73 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంధన ట్రక్కును బీరా తీర ప్రాంతం నుంచి మలావి పట్టణానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









