ఆఫ్రికాలోని మోజాంబిక్ దేశంలో ఘోర ప్రమాదం
- November 17, 2016
ఆఫ్రికాలోని మోజాంబిక్ దేశంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. ఇంధన ట్యాంకర్ పేలిన ఘటనలో 73 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంధన ట్రక్కును బీరా తీర ప్రాంతం నుంచి మలావి పట్టణానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







