ఆన్ లైన్ ద్వారా నోట్ల మార్పిడి....
- November 18, 2016
పాత 500, వెయ్యి నోట్ల రద్దుతో తమ దగ్గరున్న ఈ నగదును వదిలించుకోవడానికి చాలామంది కొత్త మార్గాలు వెదుకుతున్నారు. ఇంట్లోనే కూచుని వాటిని ఆన్ లైన్ ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. పాపులర్ అయిన ఈ-కామర్స్ సైట్...ఈ-బే పై రూ.500 పదం కోసం సెర్చ్ చేసిన 430 లిస్టింగులు ఓ ఇంగ్లీష్ డైలీకి లభించాయి. ఇక ఓ ఎల్ ఎక్స్ పై కొత్త 2 వేల నోటుకోసం కూడా చాలామంది సెర్చ్ చేశారు.ఈ రెండు సైట్లూ పాత నోట్ల మార్పిడి, కొత్త నోట్లను అధిక ధరలకు సేల్ చేస్తున్నాయి. కొత్త రెండు వేల నోటుకు 15 వేలు చెల్లించుకోవాలట. అయిదువందల నోటు మార్చుకోవాలంటే ఒక రూపాయి తక్కువ 8 వేలు చెల్లించాలట.. అప్పుడు అన్నీ పది రూపాయల నోట్లు అయిదువందలు అందుతాయిఈ లిస్టింగులలో ఒకదాన్ని రాజస్తాన్ లోని బేవార్ నుంచి ఓ వ్యక్తి నడిపిస్తున్నాడు. చెల్లింపును కేవలం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే అంగీకరిస్తానని, కొత్త నోట్లు ఈ నెల 21, 22 తేదీల్లోగా అందుకోవచ్చునని భరోసా ఇస్తున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







