అన్విల్ ఆరోగ్య సేవా ఛార్జీల పెంచాలని పధకాలు
- November 21, 2016
మనామా: త్వరలో ప్రభుత్వ ఆస్పత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య సేవల కోసం రాజ్యంలో నిర్వాసితులు అందరూ ఇప్పుడు చెల్లిస్తున్న దానికి అదనంగా 4 బి డి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే,ప్రభుత్వ ఆస్పత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య సేవా రుసుములు వసూలు చేయాలని క్రొత్త ప్రభుత్వ నిర్ణయం తీసుకొంది. ఇది అమలు చేస్తే, 7 బి డి లను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆ మొత్తం 3 బి డి వరకే ఉంది. అంతేకాక,ఈ సంస్థలలో బహ్రేయినీయులు కానీ రోగులకు ఔషధాలు సరఫరా చేయరు. ఆయా మందులను ప్రైవేట్ మందుల దుకాణాల నుండి వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఆర్థిక వ్యవహారాల ఖర్చులలో కోత విధించబడేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ కమిటీ ద్వారా ఆరోగ్య మంత్రి ఫారుఖ్త్ బిన్తె సయీద్ అల్ సాలెహ్ ఇటీవల పంపిన ఒక లేఖలో పేర్కొన్నారు.వైద్య, దంత సమస్యలపై సంప్రదించేవారు 7 బి డి లను చెల్లించాలి మంత్రిత్వశాఖకు చెందిన ఒక ప్రతినిధి సంబంధిత కమిటీకి నిర్ధారించారు.ప్రజా ఆరోగ్య కేంద్రాలలో బెహరేనీయులు కానీ వారికి ఔషధాలు సరఫరా చేయరాదు మరియు వారు వారి వ్యయంతో మందులు కొనుక్కోగలిగీ ఉండాలి, అని ఆ లేఖలో ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







