జెడ్డా ఆయిల్ ట్యాంకర్ ఫైర్: నలుగురికి గాయాలు
- November 24, 2016
జెడ్డా: జెడ్డా సౌత్ ఈస్ట్లోని ఓ ఫెన్స్ యార్డ్లో ట్యాంకర్కి మంటలు అంటుకున్న ఘటనలో నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై సివిల్ డిఫెన్స్ ప్రతినిథి కల్నల్ సయీద్ సర్హాన్ మాట్లాడుతూ, సంఘటన గురించి తెలియగానే సివిల్ డిఫెన్స్ ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని ఆర్పి వేసిందనీ, అలాగే సౌది రెడ్ క్రిసెంట్ మెడిక్స్ గాయపడినవారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారని తెలిపారు. కల్నల్ తలాల్ బెదైవి సూపర్విజన్లో సివిల్ డిఫెన్స్ ఆపరేషన్లు నిర్వహించబడుతున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని నిలువరించడానికి సివిల్ డిఫెన్స్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటోందనీ వేగంగా ఘటనా స్థలికి చేరుకోవడం ద్వారా ప్రమాద తీవ్రతను వీలైనంత త్వరగా తగ్గించగలుగుతున్నట్లు సివిల్ డిఫెన్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







