నేడు పూర్తిగా డీజీపీల సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు..

- November 25, 2016 , by Maagulf
నేడు పూర్తిగా డీజీపీల సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు..

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీకి ప్రధాని మోదీ తెల్లవారుజామునే చేరుకున్నారు. అక్కడి ఉన్నతాధికారులతో కలిసి ఆయన యోగాసనాలు చేశారు. నేడు పూర్తిగా డీజీపీల సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తిచేసుకొని నేడు సాయింత్రం 5.30కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి మోదీ తిరుగుపయనం కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com