నేడు పూర్తిగా డీజీపీల సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు..
- November 25, 2016
సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి ప్రధాని మోదీ తెల్లవారుజామునే చేరుకున్నారు. అక్కడి ఉన్నతాధికారులతో కలిసి ఆయన యోగాసనాలు చేశారు. నేడు పూర్తిగా డీజీపీల సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తిచేసుకొని నేడు సాయింత్రం 5.30కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి మోదీ తిరుగుపయనం కానున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









