ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లో ఘోర రైలు ప్రమాదం...
- November 25, 2016
ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢకొీనడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దాంతో రెండు బోగీల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు, సహాయ సిబ్బంది క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకి చికిత్స నిమిత్తం తరలించారు. ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి పక్కన పట్టాలపైన ఆగివున్న మరో ప్యాసింజర్ రైలును ఢకొీట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రతినిధులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









