యజమాని వద్ద దొంగతనానికి పాల్పడిన వలసదారుడికి జైలు
- November 25, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఓ వలసదారుడికి మూడేళ్ళ జైలు శిక్షనీ, 20,000 ఖతారీ రియాల్స్ జరీమానాని విధించింది. ఖతారీ ఎంప్లాయర్ నుంచి 500,000 ఖతారీ రియాల్స్ దొంగతనం చేసిన కేసులో ఈ జైలు శిక్ష పడింది. దొంగిలించిన సొమ్ముని కూడా నిందితుడు యజమానికి చెల్లించవలసి ఉంటుంది. బాధితుడు తన అకౌంట్ నుంచి జ్యుయెలరీ వంటివి కొనుగోలు చేసినట్లుగా గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో, నిందితుడు యజమానిని నమ్మించి మోసం చేసినట్లుగా తేలింది. దాంతో నిందితుడికి జైలు శిక్షతోపాటు, జరీమానాను విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









