యజమాని వద్ద దొంగతనానికి పాల్పడిన వలసదారుడికి జైలు
- November 25, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఓ వలసదారుడికి మూడేళ్ళ జైలు శిక్షనీ, 20,000 ఖతారీ రియాల్స్ జరీమానాని విధించింది. ఖతారీ ఎంప్లాయర్ నుంచి 500,000 ఖతారీ రియాల్స్ దొంగతనం చేసిన కేసులో ఈ జైలు శిక్ష పడింది. దొంగిలించిన సొమ్ముని కూడా నిందితుడు యజమానికి చెల్లించవలసి ఉంటుంది. బాధితుడు తన అకౌంట్ నుంచి జ్యుయెలరీ వంటివి కొనుగోలు చేసినట్లుగా గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో, నిందితుడు యజమానిని నమ్మించి మోసం చేసినట్లుగా తేలింది. దాంతో నిందితుడికి జైలు శిక్షతోపాటు, జరీమానాను విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..









