యజమాని వద్ద దొంగతనానికి పాల్పడిన వలసదారుడికి జైలు
- November 25, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఓ వలసదారుడికి మూడేళ్ళ జైలు శిక్షనీ, 20,000 ఖతారీ రియాల్స్ జరీమానాని విధించింది. ఖతారీ ఎంప్లాయర్ నుంచి 500,000 ఖతారీ రియాల్స్ దొంగతనం చేసిన కేసులో ఈ జైలు శిక్ష పడింది. దొంగిలించిన సొమ్ముని కూడా నిందితుడు యజమానికి చెల్లించవలసి ఉంటుంది. బాధితుడు తన అకౌంట్ నుంచి జ్యుయెలరీ వంటివి కొనుగోలు చేసినట్లుగా గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో, నిందితుడు యజమానిని నమ్మించి మోసం చేసినట్లుగా తేలింది. దాంతో నిందితుడికి జైలు శిక్షతోపాటు, జరీమానాను విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







