లింగమార్పిడి వ్యక్తులకు ఇండియన్ రైల్వే శుభవార్త
- November 27, 2016
లింగమార్పిడి(ట్రాన్స్జెండర్లు) చేయించుకున్న వ్యక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. టికెట్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్ ఫామ్లలో వారిని 'థర్ట్ జెండర్'(మూడో లింగం)గా పరిగణిస్తూ ప్రత్యేకంగా ఓ కాలమ్ ఏర్పాటు చేసింది. రిజర్వేషన్ ఫామ్లలో ఈ కాలమ్ ఏర్పాటు చేయాలన్న ఢిల్లీకి చెందిన ఓ లాయర్ సూచన మేరకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే, ఐఆర్సీటీసీ తాజా నిర్ణయంతో అటు ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ కాలమ్ అందుబాటులోకి రానుంది. రైల్వే నిర్ణయంపై ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదొక్కటే సరిపోదని చెబుతున్నారు. తమకోసం ప్రత్యేకంగా సీట్లు, ప్రత్యేక కోచ్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









