ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద బాంబు కలకలం
- November 28, 2016
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద బాంబు కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో రోక్సాస్ బూల్వార్డ్ రోడ్డులోని దౌత్య కార్యాయలం వద్ద వీధిని శుభ్రం చేస్తున్న వ్యక్తి చెత్తడబ్బాలో ఓ ఫోన్కి నలుపు, ఎరుపు వైర్లు చుట్టి ఉన్న వస్తువును గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకుని ఆ రహదారిని సుమారు గంటపాటు మూసివేశారు. బాంబు స్వా్కడ్ సాయంతో దానిని నిర్వీర్యం చేశారు. దీంతో అంతా వూపిరిపీల్చుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









