బీజేపీ ప్రజాప్రతినిధుల ఖాతా వివరాలను వెల్లడించాలని.... మోదీ
- November 29, 2016
సొంత పార్టీ నేతల సచ్చీలతను రుజువు చేయడానికి ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నోట్ల రద్దు నిర్ణయం గురించి బీజేపీ నేతలకు ముందే తెలుసన్న ఆరోపణలకు చెక్ పెట్టాలని మోదీ భావిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ ప్రజాప్రతినిధుల ఖాతా వివరాలను వెల్లడించాలని మోదీ ఆదేశించారు. బీజేపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఖాతా వివరాలను ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. నోట్ల రద్దు తర్వాత, అంటే నవంబర్ 8 నుంచి డిసెంబర్ 1వరకూ జరిగిన లావాదేవీలన్నింటికీ సంబంధించిన వివరాలు వెల్లడించాలని ఆయన సంకేతాలు పంపారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకే ఈ ఖాతాల వెల్లడి నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







