భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.7 ..
- November 29, 2016
ఇండోనేషియాలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.7 పాయింట్లుగా నమోదైనట్లు వాతావరణ, భూభౌతిక సంస్థ వెల్లడించింది. మలుకు టెగ్గారా బరాత్ ప్రాంతానికి ఈశాన్యంగా 86 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు.భూకంపాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉన్న 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్'ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాను భూకంపాలు తరచుగా వణికిస్తున్నాయి. ఇవాళ్టి భూకంపం సముద్రం అడుగున 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జిన్హువా తెలిపింది. సునామీ ప్రమాదమేమీ లేదని అధికారులు వెల్లడించారు. ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టం నమోదైనట్లు సమాచారం లేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







