నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు
- November 30, 2016
మనామా: ఉమ్ అల్ హస్సమ్ అకామడేషన్లో ఓ వలసదారుడు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. రిజో తనిప్పల్లిల్ జోస్ అనే వ్యక్తి గ్రేస్ కాపీ సెంటర్లో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రిజో. ఆయనకు భార్య, ఏడు నెలల చిన్నారి ఉన్నారు. బహ్రెయిన్లో నాలుగేళ్ళుగా పనిచేస్తున్న రిజో, ఇటీవలే స్వదేశానికి వెళ్ళి వచ్చాడు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో రిజో మృతదేహాన్ని భద్రపరిచారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









