నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు
- November 30, 2016
మనామా: ఉమ్ అల్ హస్సమ్ అకామడేషన్లో ఓ వలసదారుడు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. రిజో తనిప్పల్లిల్ జోస్ అనే వ్యక్తి గ్రేస్ కాపీ సెంటర్లో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రిజో. ఆయనకు భార్య, ఏడు నెలల చిన్నారి ఉన్నారు. బహ్రెయిన్లో నాలుగేళ్ళుగా పనిచేస్తున్న రిజో, ఇటీవలే స్వదేశానికి వెళ్ళి వచ్చాడు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో రిజో మృతదేహాన్ని భద్రపరిచారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







