ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు కొత్త ఆఫర్
- December 02, 2016
ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు కొత్త ఆఫర్ ప్రకటించింది. టికెట్ ధరను రూ.799 నుంచి ప్రారంభిస్తూ 2016 డిసెంబర్ 14- 2017 అక్టోబర్ 28 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే ఈ రోజు రాత్రిలోపల టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని సంస్థ ప్రకటనలో తెలిపింది. కొచ్చి-తిరువనంతపురం, కోయంబత్తూర్-చెన్నై మధ్య టికెట్టు ధర రూ.799, బెంగళూరు-హైదరాబాద్ మధ్య టికెట్టు రూ.999, దిల్లీ-జైపూర్ మధ్య రూ.1,041గా సంస్థ ప్రకటించింది.మరో వైపు జెట్ ఎయిర్వేస్ కూడా ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా రూ.899లకే టికెట్లు అందిస్తోంది.2016 డిసెంబర్ 14 తర్వాత ప్రయాణించే వారు 15 రోజుల ముందు టికెట్టు బుక్ చేసుకోవాలని తెలిపింది.
స్పైస్జెట్ స్పైసీ ఆఫర్
స్పైస్జెట్ కూడా ఈ వరసలో చేరింది. కొన్ని ఎంచుకున్న మార్గాల్లో 2017 జనవరి 9 నుంచి అక్టోబర్ 28 మధ్య ప్రయాణించే వారికి రూ.737కే టికెట్టు ధర ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కూడా ఈరోజు అర్ధరాత్రితో ముగుస్తుందని సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







