చైనాలోని హుబెయ్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం....
- December 02, 2016
చైనాలోని హుబెయ్ ప్రావిన్స్లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మావోలింగ్ టౌన్షిప్ వద్దకు రాగానే అదుపు తప్పి నదిలో పడిపోయింది. దాంతో 18 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో నిర్లక్ష్యంగా బస్సు నడిపినందుకే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. గాయాలతో బయటపడిన డ్రైవర్ను అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







