బహ్రైన్ లో 9.2 శాతం పెరిగిన శక్తివనరుల వాడకం
- September 02, 2015
దేశంలో విద్యుత్ శక్తి వాడకం, ఈ వేసవిలో అత్యధిక స్థాయికి చేరుకున్నట్టు తెలియవచ్చింది. దేశ విద్యుత్ శాఖ మంత్రి డా. అబ్దుల్ హుస్సైన్ మీర్జా, శక్తి వాడకాన్ని గురించి ఇచ్చిన నివేదికలో పై విధంగా తెలియజేశారు. కరెంటు మరియు నీటి వాడకం అత్యధికంగా ఉన్నప్పటికీ, ఏ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు ఎలక్ట్రాసిటీ మరియు జల వనరుల ఆధరిటీ వారు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, అంటే జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే 9 శాతం పెరుగుదల ఉందనీ, ఇది చాలా ఎక్కువని, ఐతే ఇది ఆరోగ్యవంతమైన పెరుగుదల అని, బహ్రైన్ శక్తి వనరుల విషయంలో స్వయం సమృద్ధి కలిగిఉందనీ, GCC గ్రిడ్ అవసరం దీనికి లేదని ఆయన తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









