బహ్రైన్ లో 9.2 శాతం పెరిగిన శక్తివనరుల వాడకం

- September 02, 2015 , by Maagulf
బహ్రైన్ లో 9.2 శాతం పెరిగిన శక్తివనరుల వాడకం

దేశంలో విద్యుత్ శక్తి వాడకం, ఈ వేసవిలో అత్యధిక స్థాయికి చేరుకున్నట్టు తెలియవచ్చింది. దేశ విద్యుత్ శాఖ మంత్రి డా. అబ్దుల్ హుస్సైన్ మీర్జా, శక్తి వాడకాన్ని గురించి ఇచ్చిన నివేదికలో పై విధంగా తెలియజేశారు. కరెంటు మరియు నీటి వాడకం అత్యధికంగా ఉన్నప్పటికీ, ఏ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు ఎలక్ట్రాసిటీ  మరియు జల వనరుల ఆధరిటీ వారు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, అంటే జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే 9 శాతం పెరుగుదల ఉందనీ, ఇది చాలా ఎక్కువని, ఐతే ఇది ఆరోగ్యవంతమైన పెరుగుదల అని, బహ్రైన్ శక్తి వనరుల విషయంలో స్వయం సమృద్ధి కలిగిఉందనీ, GCC గ్రిడ్ అవసరం దీనికి లేదని ఆయన తెలిపారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com