బహ్రైన్ లో 9.2 శాతం పెరిగిన శక్తివనరుల వాడకం
- September 02, 2015
దేశంలో విద్యుత్ శక్తి వాడకం, ఈ వేసవిలో అత్యధిక స్థాయికి చేరుకున్నట్టు తెలియవచ్చింది. దేశ విద్యుత్ శాఖ మంత్రి డా. అబ్దుల్ హుస్సైన్ మీర్జా, శక్తి వాడకాన్ని గురించి ఇచ్చిన నివేదికలో పై విధంగా తెలియజేశారు. కరెంటు మరియు నీటి వాడకం అత్యధికంగా ఉన్నప్పటికీ, ఏ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు ఎలక్ట్రాసిటీ మరియు జల వనరుల ఆధరిటీ వారు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, అంటే జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే 9 శాతం పెరుగుదల ఉందనీ, ఇది చాలా ఎక్కువని, ఐతే ఇది ఆరోగ్యవంతమైన పెరుగుదల అని, బహ్రైన్ శక్తి వనరుల విషయంలో స్వయం సమృద్ధి కలిగిఉందనీ, GCC గ్రిడ్ అవసరం దీనికి లేదని ఆయన తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







