పోలీసు పై దాడి చేసిన వ్యక్తికి మూడేళ్ళ జైలుశిక్ష
- December 03, 2016
మనామా: అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై బౌతికంగా దౌర్జన్యం చేసిన ఒక నిందితునికి కటకటాలు వెనుక మూడు సంవత్సరాల జైలుశిక్ష కోర్టు ద్వారా ప్రాప్తించింది. ప్రతివాది మాదక ద్రవ్యాలను అక్రమంగా కలిగి ఉండటమే కాక ఉపయోగించడం , డ్రగ్స్ అమ్మడంలో నేరుగా పాల్గొంటున్నాడు. అతని వ్యవహారాలను గురించి ఒక సమాచారం అందుకొన్న పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొనేందుకు ఒక రహస్య కార్యనిర్వహరణ చర్యను ప్రారంభించారు.ఒక రహస్య పోలీస్ ఏజెంట్ ప్రతివాదితో పరిచయం చేసుకొని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. వీఋ ఇరువురు ఆరాధలో కలిసేందుకు అంగీకరించారు.తేలికైన ఒక వస్త్రంలో మాదకద్రవ్యాలను చుట్టి రహస్య పోలీస్ ఏజెంట్ కు అందచేయబోతున్న సమయంలో పోలీస్ అధికారులు ఆకస్మిక దాడి జరిపి నిందితుడిని అరెస్ట్ చేయబోగా వెంటనే తేరుకున్న ఆ వ్యక్తి పోలీసులపై దాడి చేసి తప్పించుకొనే యత్నం చేయబోయెడు కానీ, నిలువరించి పోలీసులు ప్రతివాదిని అరెస్ట్ చేశారు మరియు మాదకద్రవ్యాలను ఉంచుకొన్నందకు విక్రయిస్తున్నఅంధకు మరియు పోలీస్ అధికారిపై దాడి చేసిన నేరానికి నిందుతుదీని బంధించి విచారణ కోసం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







