ఇండోనేషియాలో భూకంపం, రిక్టర్ స్కేల్ పై 6.4గా నమోదు
- December 04, 2016
ఇండోనేషియలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఇండోనేషియాలోని మౌమిరి ప్రాంతంలో 190 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని, సునామీ హెచ్చరికలు కూడా ఏమీ లేవని తెలిపారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!







