నరేంద్రమోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు..
- December 09, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లి ప్రధానికి స్వాగతం పలికారు. దీసాలో పాల ఉత్పత్తి సహకార కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం దీసాలోని బహిరంగ సభలో రైతులనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









