దుబాయ్ భవనంలో అగ్ని ప్రమాదం
- December 10, 2016
దుబాయ్ టెలికాం ఏరియాలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అల్ షైబా టవర్స్లోని 19వ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, వేగంగా మంటలు వ్యాపించినప్పటికీ, వెంటనే ఆ మంటల్ని అదుపు చేసినట్లు ఫైర్ సేఫ్టీ వర్గాలు తెలిపాయి. 32 అంతస్తుల ఆ భవనం నుంచి అందర్నీ క్షణాల్లో ఖాళీ చేయించారు సివిల్ డిఫెన్స్ సిబ్బంది. అగ్ని కీలలు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా ఆ భవనంలోకి వెళ్ళేందుకు సివిల్ డిఫెన్స్ అనుమతివ్వలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







