ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై భారీగా మంటలు ..
- December 11, 2016
ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై భారీగా మంటలు ఎగసిపడ్డాయి. రోడ్డు ప్రమాదం కారణంగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో ఒక ట్రక్కు, రెండు కార్లు కాలిబూడిదయ్యాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసి పడటంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







