అజ్మన్ లోని అల జుర్ఫ్ ప్రాంతం మంటల్లో దహనం
- December 12, 2016
సివిల్ డిఫెన్స్ బృందాలు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ప్రమాద సన్నివేశంకు వచ్చారు. వారు 30 నిమిషాల్లోనే అగ్నిని అదుపు చేసినట్లు నివాసితులు చెప్పారు.అద్దెదారులు అందరిని కిందకు తరలించారు మరియు సివిల్ డిఫెన్స్ అక్కడకు వచ్చే లోపున మంటలను ఆర్పేందుకు నా భవనంలో నుంచి పైపు ఉపయోగించడానికి ప్రయత్నించినట్లు 45 ఏళ్ల నివాసి షేక్ మహమ్మద్ ఆసిఫ్ చెప్పారు.సివిల్ డిఫెన్స్ జట్లు అగ్ని ప్రమాదానికి గురైన భవనం నుండి నివాసితులను తరలించారు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నట్లు ఆయన చెప్పారు. ప్రారంభంలో అగ్ని ప్రమాదం చిన్నదిగా ఉండేది. కానీ ఆ తర్వాత బలమైన గాలి వీయడంతో మంటల ఉదృతి పెరిగింది. దాదాపు 8 నుంచి10 అడుగుల ఎత్తు వరకు పొగ వ్యాపించిందని ఆసిఫ్ చెప్పారు. అది మొదలు వంటి కాని కారణం నిర్ణయించడానికి కాలేదు , 33 ఏళ్ళ ఒమర్ ఆలీ మాట్లాడుతూ, తాను తొలుత అగ్ని ప్రమాదం మొదలుకావడం చూసేనని. అయితే అగ్నిప్రమాదానికి తగిన కారణం మాత్రం తనకు తెలియదని పేర్కొన్నాడు. నేను నా అపార్ట్మెంట్ సమీపంలో మంటలు మొదలుకావడం చూసినట్లు తెలిపారు అక్కడ ప్రజలు బైటకు విసిరివేసే చెత్త చెదారాలు నిలువ ఉంచే ఒక స్ధలం లో అగ్నిమొదలైనట్లుభారత వర్తకుడు చెప్పారు. కింది అంతస్తులో నివసిస్తున్నఒక పాకిస్తానీ వ్యాపారవేత్త మహమ్మద్ బెహజాద్ మాట్లాడుతూ,తన బాల్కనీ తలుపు గాజుది కావడం వలన మంటలు గాజుని పగలగొట్టడం మినహా తన ఆస్తికి ఏమాత్రం ప్రమాదం కల్గించలేకపోయినట్లు తెలిపారు. ఆ సమయంలో, నేను కుటుంబంతో కల్సి టి వి చూస్తూ కూర్చొని వున్నానని మేము అపార్ట్మెంట్ లోపలికి తీవ్రమైన వేడి రావడం గమనించి వెంటనే మంటలను చూసి తేరుకొని ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయినట్లు 33 ఏళ్ల వ్యక్తి చెప్పారు. ఆ బాల్కనీ లో ఒక చిన్న సంచి మరియు ట్రాలీ ఉండేది. మేము అగ్ని లోపలకు రాకుండా ఉండేందుకు అగ్ని ట్రాలీని చుట్టిముట్టినపుడు మేము ఫ్లాట్ లోనికి మంటలు రాకుండా నివారించినట్లు ఆయన తెలిపాడరు ఈ అగ్ని ప్రమాదానికి కారణం తెలుసుకొనేందుకు అల్ హామీడియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయాలపాలైన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదని నివేదించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







