మాల్పువా
- December 12, 2016
కావలసిన పదార్థాలు: మైదా- ఒక కప్పు, వెన్న- అర కప్పు, పాలపొడి- అర కప్పు, యాలకుల పొడి- ఒక టీ స్పూను, నీళ్లు- ఒక కప్పు, చక్కెర- ఒక కప్పు, పాలు- ఒక కప్పు, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా, పాలు, పాలపొడి, వెన్న, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనం మీద చిన్న చిన్న దోసెల మాదిరిగా ముదురు ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి. తర్వాత చక్కెర పాకం పట్టి, అందులో వీటిని వేసి మూడు నిమిషాలు నాననిచ్చి తీసేయాలి.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









