రేపు ట్రంప్తో భేటీకానున్న ఐటీ కంపెనీల సీఈఓలు
- December 13, 2016
త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్తో మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ పలు ఐటీ కంపెనీల సీఈఓలు భేటీ కానున్నారు. యాపిల్, అల్ఫాబెట్, పేస్బుక్, ఇంటెల్, అమెజాన్.కామ్, ఒరాకిల్, ఐబీఎం కంపెనీల సీఈఓలకు ఆహ్వానాలు వెళ్ళాయి. వలసలు, హెచ్-1బీ వీసాలనై కొంత మంది సీఈఓలు విమర్శలు చేయడంతో ట్రంప్ వారిని ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. రేపు జరిగే సమావేశంలో టెక్నాలజీ కంపెనీల సీఈఓలు ఈ అంశాలపై ట్రంప్కు తమ వైఖరిని స్పష్టం చేస్తారని భావిస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1 బీ వీసాలపై ఆంక్షలు విధిస్తే టెక్నాలజీ పరిశ్రమకు చాలినంత మంది ఉద్యోగులు లభించకపోవచ్చని ఈ కంపెనీలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







