అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో విజేతలుగా భారత విద్యార్థులు
- December 13, 2016
అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. పోటీల్లో గెలుపొందిన వారిలో ఆద్యా, శ్రియా బీసమ్ ఇద్దరు విద్యార్థినులు కవలలుగా ఉన్నారు. వీరికి 2 మిలియన్ డాలర్లు (రూ.12.14 కోట్లు)ను స్కాలర్షిప్ క్రింద అందజేశారు. వీరు టక్సాస్లోని ప్లేనో స్కూల్లో 11 వ తరగతి చదువుతున్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన మరో సీనియర్ విద్యార్థి వినీత్కి ఒక మిలియన్ డాలర్లు (రూ.6.7 కోట్లు) బహుమతిని అందజేశారు. వీరు చేసిన వినూత్న పరిశోధనలు షిజోఫ్రెనియాతో బాధపడుతున్న రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు. గత మంగళవారం అమెరికాలో 17వ వార్షిక మ్యాథ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీపై పోటీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









