అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో విజేతలుగా భారత విద్యార్థులు
- December 13, 2016
అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. పోటీల్లో గెలుపొందిన వారిలో ఆద్యా, శ్రియా బీసమ్ ఇద్దరు విద్యార్థినులు కవలలుగా ఉన్నారు. వీరికి 2 మిలియన్ డాలర్లు (రూ.12.14 కోట్లు)ను స్కాలర్షిప్ క్రింద అందజేశారు. వీరు టక్సాస్లోని ప్లేనో స్కూల్లో 11 వ తరగతి చదువుతున్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన మరో సీనియర్ విద్యార్థి వినీత్కి ఒక మిలియన్ డాలర్లు (రూ.6.7 కోట్లు) బహుమతిని అందజేశారు. వీరు చేసిన వినూత్న పరిశోధనలు షిజోఫ్రెనియాతో బాధపడుతున్న రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు. గత మంగళవారం అమెరికాలో 17వ వార్షిక మ్యాథ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీపై పోటీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







