ఖరారైన చంద్రబాబు దుబాయ్ పర్యటన
- December 14, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దిలో భాగంగా అంతర్జాతీయ పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐఐ రోడ్ షో లలో భాగంగా విదేశీ పర్యటన చేయదలిచారు. అందులో భాగంగానే ఈ నెల 11 నుంచి 14 వరకు దుబాయ్ పర్యటన చేయాల్సి ఉంది. అయితే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ కు వార్ధా తుఫాను ముప్పు హెచ్చరిక చేయడంతో, ఇందుకు సంబంధించిన సత్వర చర్యలను సమీక్షించుట కొరకు చంద్రబాబు తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వాయిదా వేసిన దుబాయ్ పర్యటనను ఈ నెల 20 మరియు 21 తారీఖులలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







