లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్కి ఐఎస్ఓ 9001 గుర్తింపు
- December 15, 2016
మనామా: లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ఐఎస్ఓ 9001:2015 మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికెట్ దక్కింది. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ని మెయిన్టెయిన్ చేయడం, అలాగే ఫారిన్ కరెన్సీ మారకంలో అత్యద్భుతంగా రెమిటెన్స్ ఆపరేషన్స్ నిర్వహించడానికి గుర్తింపుగా ఈ సర్టిఫికెట్ లభించినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ జనరల్ మేనేజర్ సుధీష్కుమార్ ఈ సర్టిఫికెట్ని అందుకున్నారు. ఈ సర్టిఫికెట్ దక్కడం పట్ల చాలా ఆనందంగా ఉన్నామని, తమ కమిట్మెంట్కి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అదీబ్ అహమ్మద్ చెప్పారు. కస్టమర్ ఫోకస్, రిస్క్ బేస్డ్ అప్రోచ్, ప్రాసెస్ అప్రోచ్, కమిట్మెంట్ - టాప్ మేనేజ్మెంట్, కంటిన్యువల్ ఇంప్రూమెంట్ వంటి విభాగాల్లో పరిశీలించి ఐఎస్ఓ సర్టిఫికెట్ని మంజూరు చేస్తారు. వేగవంతమైన అభివృద్ధి దిశగా సరైన అడుగులు వేస్తున్నామనడానికి ఈ గుర్తింపు ఉదాహరణ అనీ, ఈ రంగంలో తమ సేవల్ని మరింత విస్తృతం చేస్తామని అదీబ్ అహ్మద్ వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







