తెలుగు బాదితురాలికి విముక్తి కలిగించిన శ్రామికబందు శివకుమార్
- September 05, 2015
బహ్రెయిన్ లో అరసవల్లి లీల( 40 ) అనే వలస కూలి గోడు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు . ఆంధ్రప్రదేశ్ భీమవరం వెస్ట్ గోదావరి కి చెందిన ఈమె గత ఎనిమిది రోజులుగా నరక యాతన అనుభవిస్తుంది స్వర్గం చూపిస్తాయి అని అనుకుంటేఎడారి దేశాలు నరకం చూపిస్తున్నాయి ఇది బాధితుల కన్నీటి గాధ
తన బాధను ఎవరికీ చెప్పు కోవాలంటే తనకు బాష తెలియదు .. మౌనము గ రోదిస్తూ ఉంటె ఎవరో తెలియని అనామకుడు శివకుమార్ గారు కి ఈమె గురించి తెలియపరిచాదు. వెను వెంటనే శివకుమార్ గారు స్పందించారు బాధిత రాలు దగ్గరకి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకున్నారు . ఆమె పడుతున్నా దీన గాధను వివరించింది . వెను వెంటనే ఆమె sponsor ని పిలిపించి అన్ని విషయాలు మాట్లాడారు . passport తీసుకున్నారు . ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి అని అన్నారు .
శివకుమార్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వచ్చే ముందు వీసా సరిగా చూసుకోవాలని చెప్పారు. visit వీసా పైన వస్తు చాలా ఇబ్బందులకు గురి అవుతున్న వారు రోజు రోజు కి ఎక్కువ అవుతున్నారు. ఎడారి దేశాల లో పొట్ట చేత పట్టుకొని వస్తూ అనేక అనేకా మోసాలు కు గురి అవుతున్నా బాధితులు లెక్కలు కు చిక్కని మరి ఎంతో మంది ఉన్నారు .బాధితులు ఎలా ఉన్నారు అంటే వాళ్ల దగ్గర వాళ్ళ కి సంబంధించిన వివరాలు ఏమి ఉండవు . చదువు రాదు ... ఏమి తెలియదు అనే సమాధానమే వాళ్ళ జవాబు . ప్రత్యేకము గ తెలుగు బాధితులు ఎక్కువ అవుతున్నారు అని ఇండియన్ embassy ప్రతినిధులు చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాలి అన్నారు.ఈ విధం అయినటువంటి సహాయ సహకారాలు అందించునటువంటి హరిబాబు గారు ని శివకుమారు గారు ని పలువురు ప్రశంసించారు ..
మీ సేవా భావం మరువలేనిది అని అన్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!









