ఈక్వెడార్లో భూకంపం..
- December 20, 2016
ఈక్వెడార్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భూకంప ధాటికి ఇద్దరు మృతి చెందగా.. 20మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల భవనాలు కుప్పకూలాయి. భూ ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









