ఈక్వెడార్లో భూకంపం..
- December 20, 2016
ఈక్వెడార్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భూకంప ధాటికి ఇద్దరు మృతి చెందగా.. 20మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల భవనాలు కుప్పకూలాయి. భూ ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







