సిసిటివి ధ్వంసం: అప్పీల్ని తిరస్కరించిన కోర్టు..
- December 20, 2016
మనామా: స్థానిక మాస్క్లో సెక్యూరిటీ కెమెరాను ధ్వంసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల అప్పీల్ని న్యాయస్థానం తిరస్కరించింది. ఇద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష, అలాగే 1650 బహ్రెయినీ దినార్స్ జరీమానా ఇదివరకే న్యాయస్థానం విధించింది. పోలీసు విచారణలో మొత్తం 7 మంది నిందుతులుగా తేలారు. అయితే ఇందులో ముగ్గుర్ని ప్రధాన నిందితులుగా గుర్తించారు, మిగతా వ్యక్తులకు ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది. ముగ్గురిలో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మిగతా ఇద్దరికీ అదే శిక్ష విధించగా, న్యాయస్థానంలో ఈ ఇద్దరూ అప్పీల్ చేసుకున్నారు. ఇంకో వైపున ముగ్గురికీ 500 బహ్రెయినీ దినార్ల పూచీ కత్తుతో బెయిల్ లభించడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







