ఆఫ్గనిస్తాన్ లో 13 మంది పౌరుల వూచకోత

- September 06, 2015 , by Maagulf
ఆఫ్గనిస్తాన్ లో 13 మంది పౌరుల వూచకోత

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉత్తర ప్రాంతం సాధారణంగా శాంతియుతంగా ఉంటుందని, అయితే, అక్కడ 13 మంది పౌరులను చంపేశారని ఆఫ్ఘన్‌ అధికారులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి శనివారం కనీసం 13 మందిని కాల్చి చంపాడని బాల్ఖా ప్రావిన్స్‌ గవర్నర్‌ అధికార ప్రతినిధి మునిర్‌ అహ్మద్‌ ఫర్హాద్‌ తెలిపారు. బాల్ఖా పర్వత ప్రాంతాల్లో ఓ మారుమూల ఉజ్బెకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉంటుందని, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది వరకు దేశంలోని ఉత్తర ప్రావిన్స్‌లు హింసకు దూరంగా ఉండేవి. ఈ ప్రాంతం సుమారు 14ఏళ్ల పాటు జరిగిన తాలిబాన్‌ తిరుగుబాటుకు విధ్వంసమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com