ఆఫ్గనిస్తాన్ లో 13 మంది పౌరుల వూచకోత
- September 06, 2015
ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర ప్రాంతం సాధారణంగా శాంతియుతంగా ఉంటుందని, అయితే, అక్కడ 13 మంది పౌరులను చంపేశారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి శనివారం కనీసం 13 మందిని కాల్చి చంపాడని బాల్ఖా ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి మునిర్ అహ్మద్ ఫర్హాద్ తెలిపారు. బాల్ఖా పర్వత ప్రాంతాల్లో ఓ మారుమూల ఉజ్బెకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుందని, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది వరకు దేశంలోని ఉత్తర ప్రావిన్స్లు హింసకు దూరంగా ఉండేవి. ఈ ప్రాంతం సుమారు 14ఏళ్ల పాటు జరిగిన తాలిబాన్ తిరుగుబాటుకు విధ్వంసమైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







