కతర్ టెలికాం రంగంలో నూతన వ్యూహాలు
- December 21, 2016
ప్రస్తుతం ఉన్న 8 అంకెల వ్యవస్త తో మార్కెట్ యొక్క అవసరాలను తీర్చేందుకు సరిపోతుందని అలాగే కతర్ లో మొబైల్ మరియు స్థిరమైన లైన్లు అంకెలు పెంచాల్సిన తక్షణ ప్రణాళికలు ఇప్పడవసరం లేదని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది..కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఆలీ అల్ మన్నాయి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ కతర్ లో టెలీకమ్యూనికేషన్స్ మార్కెట్ సమీక్షిస్తున్నామని కొత్త వ్యూహం సిద్ధం చేసి మరియు అథారిటీ సెక్టర్స్ అభివృద్ధి అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.అరబ్ సలహాదారుల సమూహం " యొక్క ఒక నివేదికను ఆయన ప్రస్తావిస్తూ ఫైబర్ కేబుల్స్ ద్వారా కతర్ లో ఇంటర్నెట్ సేవలను100 ఎం బి పి ఎస్ వేగంతో అత్యల్ప స్థాయిలో నెలకు 144 డాలర్ల వ్యయంతో అందివ్వనున్నారు. ఇరాక్ గతంలో 100 ఎం బి పి ఎస్ వేగంతో నెలకు 350 డాలర్ల వ్యయం చొప్పున గల్ఫ్ ప్రాంతంలోని మొట్టమొదటి స్థానంలో ఉండేదని ఆయన పేర్కొన్నారు .
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







