ఉత్కంఠంగా సాగే 'మెట్రో' సినిమా
- December 21, 2016
తెలుగు ఇండస్ట్రీలో ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా -`మెట్రో`. గత కొంత కాలంగా పెద్ద పెద్ద నగరాల్లో ఈజి మనీ కోసం కొంత మంది దొంగలు చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొంత మంది మహిళలు ప్రాణాలు కూడా తీస్తున్నారు. చైన్ స్నాచింగ్లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్కి, పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది.
రోస్ ఇంటర్నేషనల్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ తమిళ్లో నిర్మించింది. చూస్తున్నంతసేపూ రోమాంచితంగా ఉంటుంది. ఉత్కంఠతో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలెన్నో ఉంటాయి.గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో తెరకెక్కింది. ట్రైలర్ నైస్`` అంటూ ప్రశంసలు కురిపించారు. ఏ.ఆర్.మురుగదాస్ నిర్మించిన `ఎంగేయుమ్ ఎప్పోదుమ్` చిత్రాన్ని తెలుగులో `మెట్రో`.
ఈ చిత్రం గురించి సురేష్ కొండేటి మాట్లాడుతూ -``చైన్ స్నాచింగ్ బ్యాక్డ్రాప్లో అద్భుతమైన భావోద్వేగాలతో సాగే చిత్రమిది. గౌతమ్ మీనన్ ప్రశంస తర్వాత ట్రైలర్ చూసి ఏ.ఆర్.మురుగదాస్ అభినందించడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. అంతే కాదు ఈ చిత్రంలో ప్రముఖ సింగర్ గీతా మాధురి కూడా నటిస్తుంది. ఈ చిత్రానికి రజని తాళ్లూరి నిర్మాత వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







