ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రూ.58లక్షలు స్వాధీనం..
- December 23, 2016
దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. ఓ విదేశీయుడి తనిఖీ చేసిన సీఐఎస్ఎఫ్ అధికారులు అతడి నుంచి రూ.58లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదులో రూ.53.78లక్షల కొత్తనోట్లు, రూ.4.29 లక్షల పాతనోట్లు ఉన్నాయి. విదేశీయుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









