ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రూ.58లక్షలు స్వాధీనం..
- December 23, 2016
దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. ఓ విదేశీయుడి తనిఖీ చేసిన సీఐఎస్ఎఫ్ అధికారులు అతడి నుంచి రూ.58లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదులో రూ.53.78లక్షల కొత్తనోట్లు, రూ.4.29 లక్షల పాతనోట్లు ఉన్నాయి. విదేశీయుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







