బహ్రెయినీ మహిళ హత్య..
- December 24, 2016
మనామా: బహ్రెయినీ మహిళ ఒకరు హత్యకు గురైన ఘటన రిఫ్ఫాలో చోటు చేసుకుంది. మృతురాలిని ఇమాన్ ఘులూమ్గా గుర్తించారు. ఈమె ముహరాక్ నివాసి. హత్య జరిగిన సమయంలో ఆమె తన కుమారుడితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఘటనలో మృతురాలి కుమారుడికి ఏమీ జరగలేదు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. 'సదరన్ గవర్నరేట్ పరిధిలో ఓ మహిళ హత్యకు గురైంది' అని ప్రకటించింది ఇంటీరియర్ మినిస్ట్రీ. దుండగులు ఆమెను హత్య చేసి పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారమ్. కేసు విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







