ప్రమాదంలో వ్యక్తి మృతి
- December 24, 2016
మనామా: ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ రైడర్ మృతి చెందాడు. రిఫ్ఫాలో గత రాత్రి కారు, బైక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైక్ని ఢీకొంది. బుకావరా ట్రాఫిక్ లైట్స్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









