కారుణ్య నియామకాలపై తెలంగాణా ప్రభుత్వం సర్క్యులర్ జారీ
- December 25, 2016
ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అతని వారసుడికి 10 రోజుల్లో ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఓ సర్క్యులర్ జారీ అయింది. కారుణ్య నియామకాలకు సంబంధించి ఈ సర్క్యులర్ జారీ అయింది. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అతని వారసుడి దరఖాస్తు అందిన 10 రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం సర్క్యులర్లో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







