బహ్రెయిన్ లో కన్నుల పండుగగా జరుపుకున్న 'క్రిస్మస్'
- December 25, 2016
బహ్రెయిన్ తుబ్లీ తెలుగు క్రిస్టియన్ సంఘము వారు కార్మిక సోదరులుతో గృహంలో పని చేసిన మహిళలతో కన్నుల పండుగగా అందరి మధ్య క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నరు. ఈకార్యక్రమానికి భారత్ నుండి తణుకు వాస్తవ్యులు పాస్టరు రాజ్ కుమార్ దాసరి వేలాది మంది మద్య చక్కగా ప్రసంగిచారు మరియు స్థానిక పాస్ట ర్లు పరదేశి తో పాటు అధ్యక్ష్యలు చిట్టీబాబు, కార్యదర్శ గుర్రం రాజు, ప్రకాశ్, మరియు పాస్టర్లు కిరణ్,సజీవరావు, స్తెమాన్, సొల్మ్ న్ రాజు ఈకార్యక్రమములో పాల్గోన్నారు, ముఖ్యముగా తెలుగు కళా సమితి ఉపాధ్యక్షులు కార్మిక బంథు డీ. వి.శివ కుమార్ కార్మిక సొదరులకు, మహిళ లకు క్రీస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









