బహ్రెయిన్ లో కన్నుల పండుగగా జరుపుకున్న 'క్రిస్మస్'

- December 25, 2016 , by Maagulf

బహ్రెయిన్  తుబ్లీ తెలుగు క్రిస్టియన్  సంఘము వారు కార్మిక  సోదరులుతో గృహంలో పని చేసిన మహిళలతో కన్నుల పండుగగా అందరి మధ్య  క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నరు. ఈకార్యక్రమానికి భారత్  నుండి తణుకు వాస్తవ్యులు  పాస్టరు రాజ్ కుమార్ దాసరి  వేలాది మంది మద్య చక్కగా ప్రసంగిచారు మరియు స్థానిక పాస్ట ర్లు పరదేశి తో పాటు అధ్యక్ష్యలు చిట్టీబాబు, కార్యదర్శ గుర్రం రాజు, ప్రకాశ్‌‌, మరియు పాస్టర్లు కిరణ్,సజీవరావు, స్తెమాన్, సొల్మ్ న్ రాజు ఈకార్యక్రమములో పాల్గోన్నారు, ముఖ్యముగా తెలుగు కళా సమితి ఉపాధ్యక్షులు కార్మిక బంథు డీ. వి.శివ కుమార్ కార్మిక  సొదరులకు, మహిళ లకు క్రీస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com