బహ్రెయిన్ లో కన్నుల పండుగగా జరుపుకున్న 'క్రిస్మస్'
- December 25, 2016
బహ్రెయిన్ తుబ్లీ తెలుగు క్రిస్టియన్ సంఘము వారు కార్మిక సోదరులుతో గృహంలో పని చేసిన మహిళలతో కన్నుల పండుగగా అందరి మధ్య క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నరు. ఈకార్యక్రమానికి భారత్ నుండి తణుకు వాస్తవ్యులు పాస్టరు రాజ్ కుమార్ దాసరి వేలాది మంది మద్య చక్కగా ప్రసంగిచారు మరియు స్థానిక పాస్ట ర్లు పరదేశి తో పాటు అధ్యక్ష్యలు చిట్టీబాబు, కార్యదర్శ గుర్రం రాజు, ప్రకాశ్, మరియు పాస్టర్లు కిరణ్,సజీవరావు, స్తెమాన్, సొల్మ్ న్ రాజు ఈకార్యక్రమములో పాల్గోన్నారు, ముఖ్యముగా తెలుగు కళా సమితి ఉపాధ్యక్షులు కార్మిక బంథు డీ. వి.శివ కుమార్ కార్మిక సొదరులకు, మహిళ లకు క్రీస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







