శబరిమల ఆలయంలో తొక్కిసలాట 20 మందికి గాయాలు

- December 25, 2016 , by Maagulf
శబరిమల ఆలయంలో తొక్కిసలాట 20 మందికి గాయాలు

శబరిమల ఆలయంలో ఆదివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పరిస్ధితి విషమంగా ఉండగా, 17 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పంపా, కొట్టాయం ఆసుపత్రులకు తరలించినట్లు కలెక్టర్ గిరిజ తెలిపారు. మాలికాపు రత్తమ్మ ఆలయం వద్ద తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నారు. గాయాలపాలైన వారిలో అనంతపురం జిల్లా వాసులు ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com