శబరిమల ఆలయంలో తొక్కిసలాట 20 మందికి గాయాలు
- December 25, 2016
శబరిమల ఆలయంలో ఆదివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పరిస్ధితి విషమంగా ఉండగా, 17 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పంపా, కొట్టాయం ఆసుపత్రులకు తరలించినట్లు కలెక్టర్ గిరిజ తెలిపారు. మాలికాపు రత్తమ్మ ఆలయం వద్ద తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నారు. గాయాలపాలైన వారిలో అనంతపురం జిల్లా వాసులు ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









